వైద్యం పేరుతో బాలికకు మత్తు ఇచ్చిన దొంగ బాబా

byసూర్య | Tue, Oct 13, 2020, 02:37 PM

నిజామాబాద్  జిల్లాలోని పూసలగల్లీలో దొంగబాబాకు దేహశుద్ధి జరిగింది. వైద్యం పేరుతో బాలికకు మత్తు ఇచ్చిన దొంగ బాబా.. ఆమెపై 3 నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతే కాకుండా తల్లిదండ్రులకు చెబితే చంపుతానని బాలికను బెదిరించాడు. దొంగబాబా బెదిరింపులకు హడలిపోయిన బాలిక.. ఈ దారుణం బయటికి కక్కలేదు. బాలికకు ఉన్నట్టుండి కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అది మామూలు కడుపు నొప్పి కాదని తెలియడంతో దొంగబాబా అసలు రంగు బయటపడింది. అనంతరం దొంగబాబాను మహిళలంతా చితకబాదారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM