ఔట‌ర్ ‌పై ఢీకొన్న కార్లు

byసూర్య | Fri, Oct 09, 2020, 08:45 AM

ర‌ంగారెడ్డి జిల్లా నార్సింగి వ‌ద్ద ఔట‌ర్ రింగ్‌రోడ్డుపై రెండుకార్లు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. శంషాబాద్ నుంచి గ‌చ్చిబౌలి వెళ్తున్న కారు ఈరోజు ఉద‌యం నార్సింగి ఔట‌ర్ రింగ్‌రోడ్డు బ్రిడ్జి కింద మ‌రో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రొక‌రిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. మ‌ద్యం మ‌త్తులో కారు న‌డిపిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మృతులు సూర్యాపేట‌కు చెందిన‌వారిగా గుర్తించారు. 


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM