మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో దారుణం

byసూర్య | Tue, Jan 14, 2020, 11:35 AM

మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో దారుణం జరిగింది.  భర్తను భార్య చంపింది. భర్త బిక్షపతిని భార్య సత్తెమ్మ గొడ్డలితో నరికి చంపింది. కొన్నేళ్ల క్రితం కోడలిని చంపి జైలుకు వెళ్ళొచ్చింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM