byసూర్య | Tue, Jan 14, 2020, 11:35 AM
మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో దారుణం జరిగింది. భర్తను భార్య చంపింది. భర్త బిక్షపతిని భార్య సత్తెమ్మ గొడ్డలితో నరికి చంపింది. కొన్నేళ్ల క్రితం కోడలిని చంపి జైలుకు వెళ్ళొచ్చింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.