బీఫారం దక్కలేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

byసూర్య | Tue, Jan 14, 2020, 11:43 AM

బీఫారం దక్క లేదని మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ మున్సిపాలిటీ 14వ వార్డుకి చెందిన విజయ్ బీ ఫారం దక్కలేదని మనస్తాపానికి గురై అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై విజయ్‌ను అదుపులోకి తీసుకుని.. పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆయనకు నచ్చజెప్పారు.


 


 


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM