SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Tue, Jan 14, 2020, 11:14 AM
గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర వాకర్స్ ఆందోళన చేపట్టారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న కలెక్టరుకు వాకర్స్ నిరసన తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వాకర్స్ ను అడ్డుకున్నారు.