పెద్ద ఎత్తున నిలిచిపోయిన వాహనాలు.. పండుగ రద్దీ మొదలైంది

byసూర్య | Sun, Jan 12, 2020, 05:14 PM

పల్లెలకు వెళ్లే వారి వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగ సెలవులకు తోడు వారాంతపు సెలవులు తోడుకావడంతో ప్రజలు పెద్ద ఎత్తున నగరాన్ని వీడుతున్నారు. దీంతో రోడ్లన్నీ బిజీగా మారిపోతున్నాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ ఉదయం వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలను త్వరగా పంపించి రద్దీని క్లియర్ చేసేందుకు టోల్ గేట్ వద్ద అదనంగా కౌంటర్లు తెరిచినా ఫలితం లేకుండా పోయింది. అంతకంతకూ పెరుగుతున్న వాహనాల రాకతో మరింత రద్దీగా మారుతోంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM