గుర్తు తెలియని వ్యక్తి మృతి

byసూర్య | Sun, Jan 12, 2020, 04:18 PM

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని గాంధీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ మల్లేశ్ వివరాల ప్రకారం ఈనెల 4న బోయిగూడలో గుర్తు తెలియని వ్యక్తి అపస్నారక స్థితిలో ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM