రెబెల్స్ కు చెక్ పెట్టె దిశగా కేటీఆర్ అడుగులు

byసూర్య | Sun, Jan 12, 2020, 04:50 PM

టీఆర్ఎస్‌లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు దగ్గర పడడంతో.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం రెబల్స్‌ను కట్టడి చేస్తోంది. అందుబాటులో ఉన్న నేతలతో కేటీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాల వారిగా నేతలతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. మాట వినని రెబల్స్‌పై టీఆర్‌ఎస్ వేటు తప్పదంటున్నారు. దీంతో రెబల్స్ పట్ల కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారు.


Latest News
 

లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 01:16 PM
మోసం చేసిన సంస్థపై కేసు నమోదు: ఎస్పి అఖిల్ మహాజన్ Wed, Apr 24, 2024, 01:13 PM
వివాహిత మిస్సింగ్ క‌ల‌క‌లం Wed, Apr 24, 2024, 01:10 PM
బోర్లంలో ఇంటింటి ప్రచారం Wed, Apr 24, 2024, 01:08 PM
విద్యుత్తు షాక్‌తో గేదె మృతి Wed, Apr 24, 2024, 01:06 PM