కేసీఆర్ ది నియంతల‌ను మించిన పాలన

byసూర్య | Tue, Oct 15, 2019, 01:37 AM

గ‌త రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు వ‌రుస‌ ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని సీపీఐ నేత నారాయణ అన్నారు. సోమ‌వారం ఆయ‌న‌ హైదరాబాద్‌లో   మీడియాతో మాట్లాడుతూ..  తాజాగా నియమించిన తాత్కాలిక కార్మికులు, ఆర్టీసీ కార్మికుల మధ్య అంతర్యుద్ధం నడుపేందుకు కేసీఆర్ ప్ర‌మ‌త్నిస్తున్నార‌ని  ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చకుండా కేసీఆర్ నియంతల‌ను మించిన పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు.  తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోని ప్ర‌భుత్వాల‌ క‌న్నా నీచ‌మైన పాల‌నతో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు నారాయ‌ణ‌.


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM