టెంట్ కనపడితే ఉడుముల్లా చేరిపోతున్నారు: గంగుల

byసూర్య | Sun, Oct 13, 2019, 02:14 PM

కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎక్కడ టెంట్ కనపడినా ఉడుముల్లా చేరిపోయి ఆర్టీసీ కార్మికులను స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యూనియన్ నాయకుల వెనుక ఒక్కో రాజకీయ పార్టీ ఉందని, 26 డిమాండ్లలో యూనియన్ నాయకులు కేవలం విలీనంపైనే ఎందుకు పట్టుబట్టి కూర్చున్నారని నిలదీశారు. ఏరోజు స్టీరింగ్ పట్టని యూనియన్ నేతలు భవిష్యత్ లో ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నిస్తున్నారని గంగుల అభిప్రాయపడ్డారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM