శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదు: కోదండరాం

byసూర్య | Sun, Oct 13, 2019, 02:45 PM

ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. జనగామలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కోదండరాం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసమే ఆర్టీసీ కార్మికులు పోరాటం చేస్తున్నారన్నారు. ఈ పోరాటానికి అందరూ సంఘీభావం ప్రకటించాలన్నారు. జీతాల కోసమే సమ్మె చేస్తున్నారని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ఈ నెల 19న బంద్‌కు విజయవంతం చేయాలన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM