నేడు కొమురం భీం 79వ వర్ధంతి

byసూర్య | Sun, Oct 13, 2019, 12:46 PM

గిరిజన పోరాట యోధుడు కొమురం భీం 79వ వర్ధంతి వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కొమురం భీం స్టడీ సర్కిల్ వ్యవస్థాపకుడు చిలువేరు పున్నం తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో కొమురం భీం చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించి, జోడే ఘాట్ కు వెళ్లనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


Latest News
 

మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM