ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత, బస్సు అద్దాలు ధ్వంసం

byసూర్య | Sat, Oct 12, 2019, 08:12 PM

ఖమ్మం నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిపై మనస్తాపంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీనివాస్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను ఆపేందుకు యత్నించిన కుమారుడికి కూడా గాయాలయ్యాయి. ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి వద్దకు భారీగా ఆర్టీసీ ఉద్యోగులు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మణుగూరు డిపోకు చెందిన బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఖమ్మం పట్టనంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి శరీరం 80శాతం వరకు కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని డాక్టర్లు సూచించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM