SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Fri, Oct 11, 2019, 04:31 PM
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రోడ్డు ప్రమాదం...కారు పల్టీకొట్టి ముగ్గురు మృతి...ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు...వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స...ఓవర్ టేక్ చేయబోయి పల్టీ కొట్టిన కారు