byసూర్య | Fri, Oct 11, 2019, 04:29 PM
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రాజీవ్ రహదారిలో రూ.2కోట్ల రూపాయలతో నిర్మించిన శ్రీ కృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ ను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, యాదవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.