యాదవ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్, తలసాని

byసూర్య | Fri, Oct 11, 2019, 04:29 PM

 జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రాజీవ్ రహదారిలో రూ.2కోట్ల రూపాయలతో నిర్మించిన శ్రీ కృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ ను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, యాదవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM