అన్ని డిపోల ముందు రేపు మౌనదీక్ష: అశ్వత్థామరెడ్డి

byసూర్య | Fri, Oct 11, 2019, 02:33 PM

హైదరాబాద్‌: రేపు అన్ని డిపోల ముందు కుటుంబ సభ్యులతో మౌనదీక్ష చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో భేటీ అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. సమ్మెకు మద్దతు కోరేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిశామన్నారు. సమ్మెకు మద్దతు, పోరాటంలో భాగస్వాములవుతామన్నారని పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఆర్టీసీని కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మా సమ్మెకు టీఎన్జీవోల మద్దతు ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM