శంషాబాద్ విమానాశ్రయంలో 26 బంగారు బిస్కెట్లు స్వాధీనం

byసూర్య | Sun, Aug 25, 2019, 06:50 PM

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తీసుకువచ్చిన 26 బంగారు బిస్కెట్లని స్వాధీనం చేసుకు న్నారు.   ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద అధికారులు సుమారు మూడు కిలోల బరువుండే 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.1.11 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.   


 


Latest News
 

ర్యాపిడో గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌తో సహా 4 నగరాల్లో 'ఫ్రీ రైడ్'.. కూపన్ కోడ్ ఇదే Mon, May 06, 2024, 09:48 PM
కాంగ్రెస్ నేత మధుయాష్కీకి తప్పిన ప్రమాదం.. 'అంతా భగవంతుడి దయ' Mon, May 06, 2024, 09:01 PM
మండు వేసవిలో చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Mon, May 06, 2024, 08:57 PM
ఎన్నికల్లో సిరా గుర్తు వేసే వేలు, చేతులు లేకపోతే ఏం చేస్తారో తెలుసా Mon, May 06, 2024, 08:53 PM
ఇంకో వారం ఉంది ఆ లెక్క ఎక్కడికెళ్తుందో.. మంత్రి కోమటిరెడ్డి వీడియోతో యాంకర్ శ్యామల సెటైరికల్ ట్వీట్ Mon, May 06, 2024, 08:00 PM