మేడిగడ్డ బ్యారేజీ 14 గేట్లు ఎత్తివేత

byసూర్య | Thu, Aug 22, 2019, 10:50 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో మేడిగడ్డ బ్యారేజీ 14 గేట్లు ఎత్తివేసి దిగువకు వదులుతున్నారు. బ్యారేజీలోకి 75,000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతుండగా అంతే క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 10.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.812 టీఎంసీలు ఉంది.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM