byసూర్య | Mon, Aug 19, 2019, 11:59 AM
కొలను హన్మంతరెడ్డి ఈరోజు సాయంత్రం బీజేపీలోకి చేరనున్నారు. గతంలో కొలను హన్మంతరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వక పోవడంతో కొలను హన్మంతరెడ్డి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.