మూసీ నదిలో వ్యక్తి మృతదేహం లభ్యం

byసూర్య | Mon, Aug 19, 2019, 11:55 AM

అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని అలీ కేఫ్ సమీపంలోని మూసీ నదిలో ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకుపోతుండడాన్ని స్థానికులు గమనించారు. దీంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. డీఆర్‌ఎఫ్ బృందాలను పోలీసులు అప్రమత్తం చేయగా.. ఆ బృందాలు అక్కడికి హుటాహుటిన చేరుకున్నాయి. మొత్తానికి కొట్టుకుపోతున్న వ్యక్తి మృతదేహాన్ని డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు కలిసి మూసీలో నుంచి బయటకు తీశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి శరీరం కాలిపోయి ఉంది. హత్యా? లేక ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM