కాళేశ్వరం ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరు: కేటీఆర్‌

byసూర్య | Mon, Jun 24, 2019, 02:42 PM

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్‌ కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రాజెక్టుల కోసం భూత్యాగం చేసిన నిర్వాసితులకు పాదాభివందనం అని పేర్కొన్నారు. కేసీఆర్‌ కూడా ఓ భూ నిర్వాసితుడేనన్నారు. కాళేశ్వరం ద్వారా సిరిసిల్లలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.


Latest News
 

ఈ రాష్ట్రాల్లో మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు Thu, May 02, 2024, 10:28 AM
ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు Thu, May 02, 2024, 10:26 AM
కార్మిక లోకాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది: ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, May 02, 2024, 10:23 AM
నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM