byసూర్య | Fri, Jun 21, 2019, 11:49 AM
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ నరసింహన్ లకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చిత్రపటం ద్వారా చూపిస్తూ నీరు ఎక్కడి నుంచి విడుదలవుతుంది.. ఎక్కడికి వెళ్తుందనేది వివరించారు.