byసూర్య | Fri, Jun 21, 2019, 11:50 AM
కాళేశ్వరం ప్రాజెక్టు శిలాఫలకంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు హాజరయ్యారు. ఈసందర్భంగా కేసీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేశారు.