బీజేపీలోకి టీఎంసీ ఎమ్మెల్యే, 12 మంది కౌన్సిలర్లు

byసూర్య | Tue, Jun 18, 2019, 06:34 PM

తృణమూల్ కాంగ్రెస్ బొంగావ్ ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్ బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్ తోపాటు 12మంది టీఎంసీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రసన్ జిత్ ఘోష్ కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ నేతలు కైలాశ్ విజయవర్గీయ, ముకుల్ రాయ్ వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏపీలోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM