byసూర్య | Thu, Mar 21, 2019, 09:42 AM
హైదరాబాద్: హైదరాబాద్లోని రాజ్భవన్లో హోలీ వేడుకలు రద్దయ్యాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడికి నిరసనగా ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హోలీ వేడుకలను రద్దు చేసుకున్నారు.