ఏఎంఎస్‌లో ఘనంగా హోళీ వేడుకలు

byసూర్య | Thu, Mar 21, 2019, 08:11 AM

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేటిక్స్‌ కళాశాల లో హోళీ వేడుకలను ముందస్తుగా జరుపుకున్నారు. పండుగ రోజు సెలవు కావడంతో ఒక రోజు ముందస్తుగానే విద్యార్థినులు ఒకరిపై మరొకరు సహజ రంగులు చల్లుకున్నారు. సహజ రంగుల ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కాపాడుకోవాలనే భావనతో తామంతా పండుగను జరపుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు. ప్రతి ఏటా హోళీని తమ కళాశాలలో ముందురోజే జరుపుకుంటామని చెప్పారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే సహజ రంగులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM