తెలంగాణ ఉద్య‌మ గౌర‌వాన్ని నిల‌బెట్టిన జిల్లా నిజామాబాద్ : కెసిఆర్

byసూర్య | Tue, Mar 19, 2019, 07:21 PM

నిజామాబాద్ లో టీఆర్ఎస్  భారీ బహిరంగ సభ లో పాల్గొన సీఎం కెసిఆర్.సభ లో కెసిఆర్ మాట్లాడుతూ ..తెలంగాణ ఉద్య‌మ గౌర‌వాన్ని నిల‌బెట్టిన జిల్లా నిజామాబాద్.ఈ జిల్లా ధనిక జిల్లాగా పేరు గాంచింది.స‌మైక్య పాల‌కుల పుణ్య‌మ‌ని నిజాంసాగర్ ఎండిపోయేది.2001లో తెలంగాణ ఉద్య‌మం ప్రారంభ‌మైన స‌మ‌యంలో నిజామాబాద్ జిల్లా ప‌రిష‌త్  పీఠం పై గులాబీ జెండా ఎగిరింది అని కెసిఆర్ గుర్తు తెచ్చారు 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM