byసూర్య | Tue, Mar 19, 2019, 07:21 PM
నిజామాబాద్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ లో పాల్గొన సీఎం కెసిఆర్.సభ లో కెసిఆర్ మాట్లాడుతూ ..తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా నిజామాబాద్.ఈ జిల్లా ధనిక జిల్లాగా పేరు గాంచింది.సమైక్య పాలకుల పుణ్యమని నిజాంసాగర్ ఎండిపోయేది.2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠం పై గులాబీ జెండా ఎగిరింది అని కెసిఆర్ గుర్తు తెచ్చారు