SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Wed, Jan 23, 2019, 10:49 AM
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా ఎర్రకోట వద్ద బోస్ మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోడీ నేడుఆవిష్కరించారు. బోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ మ్యూజియంలో నేతాజీకి చెందిన అనేక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.