నేతాజీ మ్యూజియం ప్రారంభించిన మోడీ

byసూర్య | Wed, Jan 23, 2019, 10:49 AM

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 122వ జయంతి సందర్భంగా ఎర్రకోట వద్ద బోస్‌ మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోడీ నేడుఆవిష్కరించారు. బోస్‌, ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ మ్యూజియంలో నేతాజీకి చెందిన అనేక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.


Latest News
 

టీఎస్‌పీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ Sat, May 18, 2024, 11:08 AM
కలెక్టర్, జిల్లా అధికారులతో సీఎస్ సమీక్ష Sat, May 18, 2024, 10:59 AM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 10:51 AM
బోరంచలో హనుమాన్ చాలీసా కార్యక్రమం Sat, May 18, 2024, 10:46 AM
పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM