అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

byసూర్య | Wed, Jan 23, 2019, 10:38 AM

 అక్రమంగా తరలిస్తున్న కలపను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట శివారు ఊట్లపల్లి వద్ద చోటుచేసుకుంది. వ్యానులో అక్రమంగా తరలిస్తున్న రూ. 4 లక్షల విలువైన కలపను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కలపను వరంగల్ జిల్లా ఏటూరునాగారం నుంచి రాజమహేంద్రవరానికి తరలిస్తున్నట్లుగా సమాచారం.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM