పంచాయతీలలో గులాబీ జెండా రెపరెప !

byసూర్య | Mon, Jan 21, 2019, 06:50 PM

మొదటి దశ పంచాయతీ ఎన్నికలలో కూడా తెరాస బలపరిచిన అభ్యర్ధులే దూసుకుపోతున్నారు. మొదటి దశలో 769 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 3710 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటలవరకు జరిగిన ఓట్ల లెక్కింపులో 602 పంచాయతీలను తెరాస బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. కాంగ్రెస్-34, సిపిఎం-6, సిపిఐ-2, బిజెపి-2, ఇతరులు 106 గెలుచుకున్నారు. 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM