byసూర్య | Mon, Jan 21, 2019, 02:49 PM
లోక్పాల్, లోకాయుక్తలను నియమించాలని అవినీతిపై పోరాడుతున్న సమాజిక కార్యకర్త అన్నా హజారే డిమాండ్ చేశారు. లోక్పాల్, లోకాయుక్తల నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు అన్నా హజారే ప్రకటించారు.