30నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న అన్నా హజారే

byసూర్య | Mon, Jan 21, 2019, 02:49 PM

లోక్‌పాల్‌, లోకాయుక్తలను నియమించాలని అవినీతిపై పోరాడుతున్న సమాజిక కార్యకర్త అన్నా హజారే డిమాండ్‌ చేశారు. లోక్‌పాల్‌, లోకాయుక్తల నియామకాలను చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు అన్నా హజారే ప్రకటించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM