గోదా క‌ల్యాణోత్స‌వంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

byసూర్య | Mon, Jan 14, 2019, 12:26 PM

జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా జగదీష్‌రెడ్డి-సునీత దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, నూతన పట్టు వస్ర్తాలు సమర్పించారు. అంతకుముందు వేదపండితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. భక్తులు తరలిరావడంతో కన్నుల పండువగా శ్రీగోదాదేవి శ్రీనివాస కల్యాణ వేడుక జరిపించారు. 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM