టీవీ వీక్షకులకు శుభవార్త

byసూర్య | Mon, Jan 14, 2019, 12:41 PM

నాగపూర్ : టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) టీవీ వీక్షకులకు శుభవార్త వెల్లడించింది. వంద పే లేదా ఉచిత చానల్స్ ను కేవలం నెలకు రూ.153.40 లకే అందించాలని ట్రాయ్ ఆదేశించింది. కేబుల్ లేదా డైరెక్టు టు హోం ద్వార అయినా ఫిబ్రవరి 1 నుంచి వంద చానళ్లను టీవీ వీక్షకులకు అందించాలని ట్రాయ్ కోరింది. టీవీ వీక్షకులు జనవరి 31వతేదీలోగా సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించాలని ట్రాయ్ సూచించింది. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే 011-23237922 (ఏకే భరద్వాజ్), 011-23220209 ( అర్వింద్ కుమార్)  లను సంప్రదించవచ్చని ట్రాయ్ పేర్కొంది.


 


 


Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM