'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు

by సూర్య | Fri, Apr 26, 2024, 11:05 PM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ 'తంగలన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్ర సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఇటీవల ఒక ఆసక్తికరమైన అప్డేట్ ని వెల్లడించాడు. అతను ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నానని పేర్కొన్నాడు.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
సందీప్ కిషన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'SK30' టీమ్ Tue, May 07, 2024, 03:05 PM
భారీ బడ్జెట్‌తో ఎపిక్ వార్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్న 'స్వయంభూ' టీమ్ Tue, May 07, 2024, 02:58 PM
'భజే వాయు వేగం' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Tue, May 07, 2024, 02:54 PM
OTT పార్టనర్ ని లాక్ చేసిన 'బాక్' Tue, May 07, 2024, 02:50 PM
రెండు ప్లాటుఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Tue, May 07, 2024, 02:41 PM