పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న స్టార్ జంట

by సూర్య | Sat, Apr 20, 2024, 04:53 PM

2006లో పెళ్లి చేసుకునే ముందు కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక పూవెల్లం కెట్టుప్పర్ ఉయిరిలే కలంతతు, కాఖా కాఖా, మరియు సిల్లును ఒరు కాదల్ వంటి సూపర్ హిట్ తమిళ సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత, జ్యోతిక తన పిల్లలను పెంచడం కోసం సినిమాలకు గుడ్ బై చెప్పింది.


తాజాగా ఇప్పుడు, సూర్య మరియు జ్యోతిక ఒక సినిమాని చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ చిత్రనిర్మాత హలితా షమీమ్ లేదా బెంగుళూరు డేస్ ఫేమ్ మలయాళ చిత్రనిర్మాత అంజలి మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించవచ్చు అని లేటెస్ట్ టాక్. అయితే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM