ఓవర్సీస్ లో $2.5M మార్క్ దిశగా 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా'

by సూర్య | Mon, Feb 26, 2024, 07:52 PM

అమిత్ జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా' సినిమా ఫిబ్రవరి 9, 2024న థియేట్రికల్ విడుదల అయ్యింది. ఈ రొమాంటిక్ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్ లో $2.3M మార్క్ ని చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కృతి సనన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఒక ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. జియో స్టూడియోస్‌తో కలిసి మాడాక్ ఫిల్మ్స్ దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM