బాల‌య్య‌, రాజ‌శేఖ‌ర్‌ల మ‌ల్టీస్టార‌ర్‌?

by సూర్య | Thu, Mar 21, 2019, 10:46 PM

  తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతిల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన  విక్రమ్ వేద  భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాధవన్ కనిపించగా..కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా విజయ్ సేతుపతి నటించారు. పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సినిమా తెలుగు రిమేక్ హక్కులను  ఓ భారీ చిత్ర నిర్మ‌ణ సంస్ధ ద‌క్కించుకుంద‌ని,   బాలకృష్ణ, రాజశేఖర్ ల‌తో ఈ చిత్రం నిర్మాణానికి  నిర్మాత ర‌డీ అవుతున్న‌ట్టు సినివర్గాలు చెబుతున్నాయి.  ఇప్ప‌టికే నిర్మాత బాలకృష్ణను,రాజశేఖర్ ను కలిసి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. .వారిద్దరు కలిసి సినిమా చేస్తారా లేక ఇది వట్టి పుకారా అని కొద్దిరోజుల‌లో తేలిపోనుంది. 


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM