ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీ..

by సూర్య | Mon, Dec 04, 2023, 11:49 AM

రాజు మురుగన్‌ దర్శకత్వంలో కోలీవుడ్‌ హీరో కార్తీ నటించిన లేటెస్ట్‌ మూవీ జపాన్‌. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించింది. నవంబర్‌ 10న ఈ సినిమా విడుదల కాగా, అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు ఈ సినిమా రెడీ అయింది. డిసెంబర్‌ 11నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజవుతున్నట్లు చిత్రయూనిట్‌ తెలిపింది.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM