నేడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 'మిషన్ రాణిగంజ్‌'

by సూర్య | Fri, Dec 01, 2023, 07:41 PM

టిను సురేష్ దేశాయ్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన 'మిషన్ రాణిగంజ్‌' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 1, 2023 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది. పరిణీతి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, రవి కిషన్ మరియు ఇతరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూజా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎకె ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM