ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్

by సూర్య | Tue, Sep 26, 2023, 01:16 PM

'ఆర్ఎక్స్ 100', 'మహా సముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా మంగళవారం'. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. పాయల్ రాజ్‌పుత్  ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. అజయ్ భూపతి మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'మంగళవారం'. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఎవరు మంచి? ఎవరు చెడు? అనేది కనిపెట్టలేని విధంగా కథనం ముందుకు వెళుతుంది. క్యారెక్టర్స్ మీద బేస్ చేసుకుని తీసిన సినిమా. పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ అవుతారు. థియేటర్లలో ప్రేక్షకులకు డిఫశివ కార్తికేయన్‌ కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. శ్రీలక్ష్మీ మూవీస్‌ సంస్థ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. సోమవారం మురుగదాస్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ సినిమా ప్రారంభించడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంటూ శివ కార్తికేయన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘కాంబినేషన్‌ పరంగా క్రేజ్‌ ఉన్న ప్రాజెక్ట్‌ ఇది. శివ కార్తికేయన్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’ని నిర్మాత తెలిపారు.రెంట్ థ్రిల్ అందించే సినిమా ఇది. నవంబర్ 17న థియేటర్లలో 'మంగళవారం' విడుదల అవుతుంది'' అని అన్నారు.  నిర్మాతలు మాట్లాడుతూ ''అజయ్ భూపతి 'ఆర్ఎక్స్ 100'లో తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు 'మంగళవారం'తో కూడా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారు. ఇదొక డిఫరెంట్ అటెంప్ట్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ట్రై చేయని విధంగా ఆయన సినిమా తీశారు. నవంబర్ 17న థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఆ మాటే చెబుతారు. 99 రోజులు షూటింగ్ చేశాం. అందులో 51 రోజులు రాత్రివేళల్లో చిత్రీకరణ చేశాం. మేం ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మించాం. హేమాహేమీలైన సాంకేతిక నిపుణులు సినిమాకు పని చేస్తున్నారు. 'కాంతార'తో పాపులరైన అజనీష్ లోక్‌నాథ్ ఎక్స్‌ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తున్నారు. 'విక్రమ్ వేద', 'కాంతార', 'విక్రాంత్ రోణ', 'సలార్' తదితర చిత్రాలకు పని చేసిన, 'రంగస్థలం'తో నేషనల్ అవార్డు అందుకున్న ఎంఆర్ రాజా కృష్ణన్ మా 'మంగళవారం' చిత్రానికి సౌండ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు. 

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM