మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు

by సూర్య | Tue, Sep 26, 2023, 01:06 PM

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.  ‘బాహుబలి’ పాత్రధారి ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని మేడమ్‌ టుస్సాడ్స్‌లోనూ ఏర్పాటు చేశారు. తాజాగా మైసూర్‌లోని ఓ మ్యూజియంలోనూ అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు విగ్రహం ఒకటి తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఇది అనుమతి తీసుకుని చేసిన పని కాదు. మాకు తెలియకుండా, మా దృష్టికి తీసుకురాకుండా బొమ్మను తయారు చేసి పెట్టారు. విగ్రహాన్ని తొలగించేలా తగిన చర్యలు తీసుకుంటాం’’ అని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM