నితిన్ మూవీ కోసం రానున్న మెగాస్టార్ చిరంజీవి

by సూర్య | Thu, Mar 23, 2023, 10:50 PM

నితిన్ హీరోగా నటించిన సినిమా 'భీష్మ'. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2020లో ఫిబ్రవరి 21న థియేటర్లో విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా మళ్ళి వీరి ముగ్గురు కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది. ఈ సినిమా జీవీ ప్రకాశ్ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాని అగ్రచిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా  పూజా కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు అని చిత్ర బృందం ప్రకటించింది.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM