by సూర్య | Mon, Dec 05, 2022, 10:35 PM
కోలీవుడ్ డైరెక్టర్స్ హరి శంకర్, హరీష్ నారాయణ్ ల దర్శకద్వయం నుండి వచ్చిన పాన్ ఇండియా చిత్రం "యశోద". ఇందులో క్రేజీ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించింది. మురళీశర్మ, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
నవంబర్ నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాన్ ఇండియా ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. దీంతో యశోద సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ లేటెస్ట్ గా థియేటర్లలో 25వరోజును జరుపుకుంటుంది.
Latest News