by సూర్య | Thu, Sep 22, 2022, 07:34 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' సినిమాను చిత్రయూనిట్ ఈ నెల 24,25వ తేదీల్లో రీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అడ్వాన్స్ గా టికెట్స్ బుక్ చేస్తున్నారు. బుకింగ్స్ చూస్తుంటే ఇదివరకు రీరిలీజ్ అయిన 'జల్సా', 'పోకిరి' సినిమాల కలెక్షన్లను దాటిపోయేలా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. ఈ స్పెషల్ షోలకు వచ్చిన డబ్బులన్నీ బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నారు.
Latest News