ఒడిశా ముఖ్యమంత్రిని కలిసిన కమల్ హాసన్

by సూర్య | Thu, Jun 30, 2022, 09:57 PM

కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది దుబాయ్‌కి ఇటీవలి వెళ్లిన కమల్ హాసన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశారు.కమల్ హాసన్ ఇప్పటికే 2019 ఎన్నికలకు ముందు రాజకీయ మార్గదర్శకత్వం కోసం నవీన్ పట్నాయక్‌ను కలిశారు.వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM