by సూర్య | Fri, May 13, 2022, 06:35 PM
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మే 20 నుంచి 'ఆచార్య' సినిమాను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. ఈ సినిమాలో పూజా హెగ్డే, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.
Latest News