by సూర్య | Tue, Nov 16, 2021, 09:39 PM
దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ఘన నివాళి అర్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ కు ప్రతిష్ఠాత్మక 'కర్ణాటక రత్న' పురస్కారం ప్రకటిస్తున్నట్టు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు . పునీత్ రాజ్ కుమార్ గత నెలలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మరణం కుటుంబ సభ్యులను, అభిమానులను విషాదానికి గురిచేసింది.
Latest News