ఈ రెండు సినిమాల్లోను కాస్ట్లీ నటులే!

by సూర్య | Tue, Jan 14, 2020, 08:04 PM

సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో సినిమాల్లో మహేష్ బరి తారాగణం, పేరున్న నటులు నటించడం సరిలేరు నీకెవ్వరూ సినిమాలో విజయశాంతి, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సంగీత, హరితేజ, జబర్దస్త్ బ్యాచ్ ఇలా తెర నిండుగా నటులు కనిపించగా అందులో విజయశాంతి, ప్రకాష్ రాజ్ లే పవర్ ఫుల్ గా నటించగా... బండ్ల లాంటోళ్ళు కేవలం కామెడికి పరిమితమయ్యారు కానీ.. అనిల్ వాళ్ళని పూర్తిగా సినిమాలో భాగం చెయ్యలేకపోయాడు. మల్లి బండ్ల లాంటోళ్ళకి భారీ పారితోషకాలిచ్చి మరీ తెచ్చాడు. ఇక అల వైకుంఠంలో కూడా తెర నిండా నిండుగా పేరున్న నటులే. టబు, జయరాం, సచిన్ ఖేద్కర్, మురళి శర్మ, రావు రమేష్, సునీల్ ఇలా చాలామంది ఉన్నారు. కానీ త్రివిక్రమ్ బన్నీ మీద, పూజ అందాల మీద పెట్టిన శ్రద్ద భారీ పారితోషకాలిచ్చి తెచ్చిన టబు, జయరాం లాంటోళ్ళమీద పెట్టకుండా వారికీ బోలెడంత డబ్బు తగలేసినట్లు అయ్యింది. అంటె బడ్జెట్ లో నటుల పారితోషకాలకే చాలా పోతుందనేది తెలిసిందే.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM