by సూర్య | Sat, Jan 11, 2020, 04:41 PM
ఈ ఏడాది సంక్రాంతికి షూటింగ్ ఏదీ పెట్టుకోలేదు. ఫ్యామిలీతో కలసి పండగ చేసుకుంటున్నానని నటి అనుష్క తెలిపింది. అందుకే ఇప్పుడు బెంగళూరు వెళుతున్నాను అని చెప్పింది ఈ భామ. అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుష్కకి జోడీగా మాధవన్ నటింస్తున్నాడు. ఈ మూవీలో అనుష్క చిత్రకారిణిగా కనిపించనుంది.
Latest News