by సూర్య | Sat, Jan 11, 2020, 04:48 PM
'అల వైకుంఠపురములో' బడ్జెట్ విషయంలో అరవింద్ మాట త్రివిక్రమ్ వినకుండా భారీగా పెట్టించాడని ప్రచారం ఉంది. పాటలను విదేశాల్లో తెరకేక్కిన్చాల్సిన అవసరం లేదని ఆరవింద్ అంటే... కాదు హిట్ అయిన పాటలను విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరిస్తే బావుంటాయని త్రివిక్రమ్ అరవింద్ ని కన్విన్స్ చెయ్యడం, ఇప్పుడు తాజాగా సినిమా పూర్తయ్యాక అల్లు అరవింద్ రెండు సార్లు సినిమా చూసి... తన అనుభవంతో నిడివి తగ్గించమని, సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న సీన్స్ ని ట్రిమ్ చెయ్యమని త్రివిక్రమ్ కి చెప్పగా.. త్రివిక్రమ్ మాత్రం అరవింద్ మాట వినకుండా తన మాటల మాయాజాలంతో అరవింద్ నే కన్విన్స్ చేసి.. ఒప్పించినట్లుగా టాక్.
Latest News